Header Banner

ప్రతి జిల్లాకు క్యాన్సర్ కేర్ సెంటర్! ఈరోజు భూమి పూజ కార్యక్రమం! వర్చువల్‌గా ప్రారంభించిన ఎంపీ!

  Sun Apr 20, 2025 13:27        Politics

సిటిజన్ ఫోర్స్ క్యాన్సర్ ఆస్పత్రి & రీసెర్చ్ సెంటర్ కు విజయవాడ పడమట పరిధిలోని మూళ్లపూడి ప్రాంతంలో భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి గారు వర్చువల్‌గా ప్రారంభించారు. 1984లో క్యాన్సర్‌తో తల్లి బసవతారకం మరణించిందని, ఆమె అనుభవించిన బాధను కుటుంబం దగ్గర నుంచి చూశామని పురందేశ్వరి భావోద్వేగంగా గుర్తు చేశారు. అదే బాధను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు సమర్థవంతమైన వైద్యం అందించాలనే సంకల్పంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించామన్నారు.

 

పేదలు వైద్య ఖర్చులను భరించలేక తీవ్రంగా బాధపడుతున్నారని, ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు. ప్రజలకు చౌకగా, సమర్థవంతంగా వైద్యం అందించే దిశగా ఈ ఆస్పత్రి మరో ముందడుగు అని పురందేశ్వరి తెలిపారు.

 

ఇది కూడా చదవండిషాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #CancerCare #DistrictHealthcare #BhoomiPooja #Purandeswari